అంతర్జాతీయం
గుడ్న్యూస్..విద్యార్థి వీసాలు మళ్లీ ప్రారంభించిన యూఎస్..కండిషన్స్ అప్లయ్
తమ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 19 Jun 2025 9:16 AM IST
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారతీయ విద్యార్థులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం నిరంతరం ముదురుతోంది. ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది
By Medi Samrat Published on 18 Jun 2025 7:32 PM IST
అగ్ని పర్వత విస్ఫోటనం.. తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లే డజన్ల కొద్దీ విమానాలు రద్దు చేశారు.
By Medi Samrat Published on 18 Jun 2025 6:30 PM IST
మీ మధ్యవర్తిత్వంతో కాదు, పాక్ రిక్వెస్ట్ చేస్తేనే ఆపరేషన్ సింధూర్ ఆపేశాం..ట్రంప్కు చెప్పిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 11:43 AM IST
ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి సిద్ధమైన అమెరికా
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారని అమెరికా మీడియా నివేదికలు చెబుతున్నాయి.
By అంజి Published on 18 Jun 2025 7:40 AM IST
ఇరాన్ ఎప్పటికీ అణ్వాస్త్రాలు కలిగి ఉండొద్దు: జీ7 నేషన్స్ సంచలన నిర్ణయం
జీ7 దేశాల నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదని తీర్మానిస్తూ సంయుక్తంగా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
By అంజి Published on 17 Jun 2025 11:15 AM IST
యుద్ధంలోకి అమెరికా?.. వెంటనే టెహ్రాన్ను ఖాళీ చేయాలన్న ట్రంప్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.
By అంజి Published on 17 Jun 2025 8:36 AM IST
మేము అతన్ని అసలు ఆహ్వానించలేదు : అమెరికా
అమెరికా సాయుధ దళాల 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్లో జరుగుతున్న సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను అతిథిగా...
By Medi Samrat Published on 15 Jun 2025 3:51 PM IST
ఇరాన్కు ట్రంప్ మాస్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. అమెరికా ఆస్తులపై దాడులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
By Medi Samrat Published on 15 Jun 2025 2:42 PM IST
27 ఏళ్ల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో కూడా ఆ సీటులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు..!
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 14 Jun 2025 6:28 PM IST
కాశ్మీర్ను పాక్లో భాగంగా చూపించినందుకు.. భారత్కు ఇజ్రాయెల్ క్షమాపణ
'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ రెండు రోజులుగా దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 14 Jun 2025 11:49 AM IST
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య మిస్సైళ్ల దాడులు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. అయితే ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత దశాబ్దాల పాటు మిత్ర దేశాలుగా...
By అంజి Published on 14 Jun 2025 7:44 AM IST